కవితకు భారత్‌ ముక్తి మోర్చా ఆహ్వానం

ABN, First Publish Date - 2022-12-22T03:00:12+05:30

భారత్‌ ముక్తి మోర్చా 12వ వెనుకబడ్డ, మైనార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్‌ 39వ జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది.

 కవితకు భారత్‌ ముక్తి మోర్చా ఆహ్వానం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ముక్తి మోర్చా 12వ వెనుకబడ్డ, మైనార్టీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్‌ 39వ జాతీయ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మోర్చ జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్‌ ఖారత్‌ ఆహ్వానం అందించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్‌ మేశ్రమ్‌ నేతృత్వంలో జాతీయ సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు కవిత అంగీకరించారు.

Updated Date - 2022-12-22T03:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising