ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదు

ABN, First Publish Date - 2022-10-30T20:40:52+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

Union Minister Kishan Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. చండూరు సభలో కేసీఆర్ ఒక్క నిజం కూడా చెప్పలేదని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాలపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసినా హాజరుకాలేదని ఆరోపించారు. కేసీఆర్‌ 9 ఏళ్లుగా మునుగోడుకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదని, ఎవరు అడ్డుపడ్డారో కేసీఆర్‌ చెప్పాలి? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలోకి సీబీఐ రాకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?, మీ కుట్రలు, అవినీతి బయటపడుతుందని భయమా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Updated Date - 2022-10-30T20:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising