ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ పంచాయతీ భవనానికి రూ.25లక్షలు కేటాయింపు

ABN, First Publish Date - 2022-12-15T00:09:02+05:30

రావిచెడ్‌లో పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, డిసెంబరు 14: రావిచెడ్‌లో పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎంపీటీసీ బొప్పిడి గోపాల్‌ తెలిపారు. నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరాగా ఆయన ఏసీడీపీ నిఽధుల నుంచి రూ.25లక్షలు కేటాయించినట్లు బుధవారం గోపాల్‌ చెప్పారు. నిధులు కేటాయించిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-12-15T00:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising