ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కవి కాళోజీ

ABN, First Publish Date - 2022-09-10T05:09:14+05:30

తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన కవి కాళోజీ

మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కాళోజీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : తెలంగాణాలోని ప్రజలను ఎంతో జాగృతం చేసిన కవి కాళోజీ నారాయణరావు అని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ అన్నారు. శుక్రవారం మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కాళోజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ప్రజలను తన రచనలు, సాహిత్యం, కవితల ద్వారా ఎంతో జాగృతం చేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఈ వెంకటేశ్వర్లు, జిల్లా యువజన క్రీడల అసిస్టెంట్‌ మేనేజర్‌ జానకీరామ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T05:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising