మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి : ఎంపీడీవో

ABN, First Publish Date - 2022-12-09T23:08:27+05:30

పంచాయతీలో నిర్వహించే నర్సరీల్లో బ్యాగులఫిల్లింగ్‌ పూర్తి చేసి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఎంపీడీవో రమేష్‌ అన్నారు.

మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి : ఎంపీడీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌, డిసెంబరు9 : పంచాయతీలో నిర్వహించే నర్సరీల్లో బ్యాగులఫిల్లింగ్‌ పూర్తి చేసి మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఎంపీడీవో రమేష్‌ అన్నారు. శుక్రవారం మంతన్‌గౌడ్‌, మంతన్‌గౌడ్‌ తండాలోని నర్సరీలను ఆయన సందర్శించి కవర్లలో మట్టి, ఎరువులు నింపడం పను లను పరిశీలించారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు మొక్కలను పెంచాలని సూచించారు. నర్సరీల నిర్వహణ బాధ్యత వనసేవకులదేనని, కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

Updated Date - 2022-12-09T23:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising