రాహుల్కు రాసిన లేఖలో వైఎస్ షర్మిల తెలిపిన విషయాలు ఇవే
ABN, First Publish Date - 2022-10-26T16:50:33+05:30
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (rahul gandhi) వైఎస్ షర్మిల (ys sharmila) బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని లేఖ ద్వారా ఆమె డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (rahul gandhi) వైఎస్ షర్మిల (ys sharmila) బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని లేఖ ద్వారా ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యలపై రాహుల్ మాట్లాడాలన్నారు. రూ.38 వేల కోట్లతో జరగాల్సిన ప్రాజెక్ట్ రూ.లక్షా 20 వేల కోట్లకు ఎలా పెంచారు? అని ఆమె ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వర ప్రాజెక్ట్ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2022-10-26T16:50:35+05:30 IST