ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌కు రాసిన లేఖలో వైఎస్ షర్మిల తెలిపిన విషయాలు ఇవే

ABN, First Publish Date - 2022-10-26T16:50:33+05:30

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (rahul gandhi) వైఎస్ షర్మిల (ys sharmila) బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని లేఖ ద్వారా ఆమె డిమాండ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (rahul gandhi) వైఎస్ షర్మిల (ys sharmila) బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై ప్రశ్నించాలని లేఖ ద్వారా ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్యలపై రాహుల్ మాట్లాడాలన్నారు. రూ.38 వేల కోట్లతో జరగాల్సిన ప్రాజెక్ట్ రూ.లక్షా 20 వేల కోట్లకు ఎలా పెంచారు? అని ఆమె ప్రశ్నించారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ కాళేశ్వర ప్రాజెక్ట్‌ అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2022-10-26T16:50:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising