ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో 7.7 శాతం నిరుద్యోగం: నాగబాబు

ABN, First Publish Date - 2023-11-29T04:41:56+05:30

యువతే దేశానికి వెన్నెముక అంటారని, అలాంటి యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనమైందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.

అమరావతి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): యువతే దేశానికి వెన్నెముక అంటారని, అలాంటి యువత భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వ హయాంలో నాశనమైందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 22 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని తెలిపారు. 2018లో 4శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు 7.7 శాతానికి పెరిగిందని, ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యధికమని తెలిపారు.

Updated Date - 2023-11-29T04:41:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising