ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ వర్గీయులపై వేటకొడవళ్లతో దాడి

ABN, First Publish Date - 2023-07-12T01:13:55+05:30

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, రాంబాబు, గోపాల్‌, బాషాపై వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. మొదట గోపాల్‌పై దాడి జరిగింది. ఆస్పత్రిలో అతన్ని పరామర్శిస్తుం డగా మిగిలిన ముగ్గురిపై

దాడిలో గాయపడ్డ రాంబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రి, జూలై 11: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గన్నెవారిపల్లి కాలనీకి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ, రాంబాబు, గోపాల్‌, బాషాపై వైసీపీ వర్గీయులు వేటకొడవళ్లతో దాడి చేశారు. మొదట గోపాల్‌పై దాడి జరిగింది. ఆస్పత్రిలో అతన్ని పరామర్శిస్తుం డగా మిగిలిన ముగ్గురిపై పోలీసుల సమక్షంలో మరోమారు దాడి జరిగింది. తాడిపత్రి ఎంపీడీఓ కార్యాలయం వద్ద గన్నెవారిపల్లి సర్పంచ ఉమా మహేష్‌, ముగ్గురు ఎంపీటీసీలు కలిసి.. ప్రజా సమస్యలపై మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, అధికారుల తీరుపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగిందని టీడీపీ వర్గీయులు అంటున్నారు. వైసీపీ ఎంపీటీసీ రవి, మరికొందరితోపాటు ఈ దాడిలో పాల్గొన్నారని బాధితులు తెలిపారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-07-12T01:13:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising