ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నారా లోకేశను కలిసిన బీకే

ABN, First Publish Date - 2023-11-29T00:14:32+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పునః ప్రారంభించిన యువగళం పా దయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పా ల్గొన్నారు. నారాలోకేశను కలిసి సంఘీభావం తెలిపారు.

లోకేశకు సంఘీభావం తెలుపుతున్న బీకే పార్థసారథి

పెనుకొండ, నవంబరు 28 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ పునః ప్రారంభించిన యువగళం పా దయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి పా ల్గొన్నారు. నారాలోకేశను కలిసి సంఘీభావం తెలిపారు. కోనసీ మ జిల్లా అమరాపురంలో లోకేశ నిర్వహిస్తున్న పాదయాత్రలో ఆయనను కలిసి నడిచినట్లు బీకే పార్థసారథి తెలిపారు. ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ లోకేశబాబు ప్రజలతో కలుస్తూ వారి సమస్యలు తెలుసు కుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు. పాదయాత్రకు సంఘీభావంగా గ్రామాల కు గ్రామాల ప్రజలు కదిలి వస్తుండటంతో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుందన్నారు. దారిపొడవునా ఆయనకు మహిళలు ఎదురెళ్లి హారతులు ఇచ్చి వీరతిలతకం దిద్ది స్వాగతం పలుకుతున్నారన్నారు. సైకో పాలన పట్ల ప్రజలు చైతన్యం చేసేందుకు లోకేష్‌ వేసిన తొలి అడుగు యువగళం జనగళం అయిందన్నారు.

Updated Date - 2023-11-29T00:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising