ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం

ABN, First Publish Date - 2023-07-06T23:46:20+05:30

మండలంలోని సింగానివారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం ముదిరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పిల్లలను పాఠశాలకు పంపని తల్లిదండ్రులు

గాండ్లపెంట, జూలై 6: మండలంలోని సింగానివారిపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వహణపై వివాదం ముదిరింది. విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలలో 29 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో పనిచేసే భోజన ఏజెన్సీ నిర్వాహకులను ఎమ్మెల్యే లేఖతో ఎంఈఓ తొలగించి, ఇతరులకు అప్పగించారు. దీంతో గ్రామంలో వివాదం ముదిరింది. ఏజెన్సీని మార్చేంత వరకూ తమ పిల్లలను బడికి పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు ఖరాకండిగా చెబుతున్నారు. ఐదురోజులుగా దాదాపు 16 మంది విద్యార్థులకు పైగా బడికి వెళ్లకుండా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. ఈవిషయంపై ప్రధానోపాధ్యాయులు వెంకటనారాయణరెడ్డిని వివరణ కోరగా, గతంలో ఏడాది పాటు ముందు పనిచేసిన ఏజెన్సీ నిర్వాహకురాలు కొనసాగాలని, ఆతర్వాత మరొకరికి అవకాశం కల్పించేవిధంగా తల్లిదండ్రుల సమావేశంలో గతంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆమేరకే ఏజెన్సీని మార్చడం జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని తెలిపారు.

Updated Date - 2023-07-06T23:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising