ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ కార్యాలయమా..?

ABN, First Publish Date - 2023-11-15T00:16:56+05:30

ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీల జెండాలకు తావులేదు. ఆ మాటకొస్తే.. గోడలకు పార్టీల రంగే వేయొద్దని కోర్టు ఆదేశించింది.

జెండాను ఎగురవేస్తున్న వైసీపీ నాయకులు

ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీల జెండాలకు తావులేదు. ఆ మాటకొస్తే.. గోడలకు పార్టీల రంగే వేయొద్దని కోర్టు ఆదేశించింది. వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశించింది. అయినా ఆ పార్టీ నాయకుల తీరులో మార్పు రాలేదు. యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామ సచివాలయం వద్ద అధికార పార్టీ నాయకులు మంగళవారం వైసీపీ జెండాను ఎగురవేశారు. ‘ఏపీకి జగన ఎందుకు కావాలి’ అనే కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించారు. సచివాలయం ముందు పార్టీ జెండా ఎగురవేయడం చూసి జనం విస్తుపోయారు.

- యల్లనూరు

Updated Date - 2023-11-15T00:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising