ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీసీల అనైక్యత ఆసరాగా వైసీపీ దాడులు: కొల్లు

ABN, First Publish Date - 2023-11-29T04:41:01+05:30

బీసీల అనైక్యతను ఆసరా చేసుకుని వైసీపీ పాలనలో అణచివేతలు, దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

గుంటూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బీసీల అనైక్యతను ఆసరా చేసుకుని వైసీపీ పాలనలో అణచివేతలు, దాడులు యథేచ్ఛగా సాగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘బీసీల పట్ల ప్రభుత్వ నమ్మక ద్రోహం’ పేరిట గుంటూరులోని ఎన్జీవో కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ బీసీల అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐక్య శక్తిగా నిలబడి వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చూపుతామని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-29T04:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising