ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆడుదాం ఆంధ్రా కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

ABN, Publish Date - Dec 29 , 2023 | 12:18 AM

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాల పర్యవేక్షణకు 24 గంటల పాటు పనిచేసే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశామని జేసీ శ్రీనివాసులు అన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 28: ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాల పర్యవేక్షణకు 24 గంటల పాటు పనిచేసే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశామని జేసీ శ్రీనివాసులు అన్నారు. గురువారం జ్యోతిరావుపూలే భవనంలో ఆయన సెంటర్‌ను ప్రారంభించారు. మండలస్థాయిలో షెడ్యూల్‌ మేర పోటీలు నిర్వహిస్తున్నారో లేదో గుర్తించాలని, పోటీలు ప్రారంభమైన వెంటనే ఫొటోలను అప్‌లోడ్‌ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోటీల అనంతరం ఫలితాలను కూడా కంట్రోల్‌ సెంటర్‌ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో డీఎల్డీవో రవికుమార్‌, వయోజన విద్య అధికారి నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 12:18 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising