ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డుప్రమాదంలో ముక్కంటి ఆలయ ఉద్యోగి దుర్మరణం

ABN, First Publish Date - 2023-08-19T00:29:29+05:30

శ్రీకాళహస్తీశ్వరాలయ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథరెడ్డి(50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

రఘునాథరెడ్డి మృతదేహం

శ్రీకాళహస్తి, ఆగస్టు 18: శ్రీకాళహస్తీశ్వరాలయ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రఘునాథరెడ్డి(50) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కడప జిల్లా సుండుపల్లికి చెందిన రఘునాథరెడ్డి కొన్ని సంవత్సరాలుగా ముక్కంటి ఆల య శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధలు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం విధులు ముగించుకున్న అనంతరం భూ లావాదేవీలపై రెవెన్యూ అధికారులను కలిసేందుకు తన స్వగ్రామానికి వెళుతున్నట్లు సహచరులకు చెప్పి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో రాజంపేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.

Updated Date - 2023-08-19T00:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising