ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మామిడిలో సస్యరక్షణ చేపట్టాలి

ABN, First Publish Date - 2023-11-29T00:48:21+05:30

మామిడిలో పూత నుంచి కాపు వరకు సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 28: మామిడిలో పూత నుంచి కాపు వరకు సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చునని జిల్లా ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి సూచించారు. మంగళవారం స్థానిక మ్యాంగో భవన్‌లో మామిడిలో వచ్చే చీడపీడలు, తెగుళ్లు వాటి నివారణ పద్ధతులు, పంట దిగుబడికి పాటించాల్సిన జాగ్రత్తలపై ఆర్‌బీకే సిబ్బంది, రైతులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకృష్ణ, ఉద్యాన అధికారి మధుసూదన్‌రెడ్డి, ఉద్యాన శాస్త్రవేత్త శ్రీనివాసులు రైతులకు పలు సూచనలు చేశారు.

Updated Date - 2023-11-29T00:48:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising