ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీవారి ఆలయం ముందు రోజా కాళ్లు మొక్కిన మహిళలు

ABN, First Publish Date - 2023-08-11T02:15:42+05:30

తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమెకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.

తిరుమల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని గురువారం మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమెకు అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు.అనంతరం శ్రీవారి ఆలయం బయటకు వచ్చిన రోజా కాళ్లకు ఇద్దరు మహిళలు మొక్కడం విమర్శలకు దారి తీసింది. సాధారణంగా శ్రీవారి ఆలయం ముందు ఇలా కాళ్లకు మొక్కడం చాలామంది ఆపచారం కింద భావిస్తారు. ఆలయం వెలుపల ఇద్దరు మహిళలు ఎదురెళ్లి రోజాకు తాంబూలం ఇవ్వడంతో పాటు బొట్టు పెట్టి మరీ కాళ్లు మొక్కడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated Date - 2023-08-11T02:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising