ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈవోలుగా 8 మంది నియామకం

ABN, First Publish Date - 2023-11-29T00:14:02+05:30

ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 8 మందిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ఈవోలుగా నియమించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.విజయరాజు మంగళవారం తెలిపారు.

కార్పొరేషన్‌ (కాకినాడ), నవంబరు 28: ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికైన 8 మందిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో ఈవోలుగా నియమించినట్లు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఎం.విజయరాజు మంగళవారం తెలిపారు. సీహెచ్‌ సూర్యారావును వేమగిరి గ్రూప్‌ దేవస్థానానికి... ఎం.సూర్యారమణిని ఐ.పోలవరం గ్రూప్‌ దేవస్థానానికి, కె.తిరుమల రవితేజను కరప గ్రూప్‌ దేవస్థానానికి, బి.నరేంద్రకుమార్‌ను ఆత్రేయపురం గ్రూప్‌ దేవస్థానానికి, బి.ధనలక్ష్మిని యు.కొత్తపల్లి గ్రూప్‌ దేవస్థానానికి, వి.అశ్వినిని ఏలేశ్వరం మండలం సిరిపురం శ్రీరామలింగేశ్వరస్వామి దేవస్థానానికి, బి.ప్రియదుర్గను రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వరస్వామి మఠానికి, బి.కిరణ్‌ను గోపాలపురం గ్రూప్‌ దేవాలయాల ఈవోగాను నియమించినట్లు తెలిపారు. వారు త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని ఈ సందర్భంగా చెప్పారు.

Updated Date - 2023-11-29T00:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising