ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జిల్లా వ్యవసాయాధికారి తనిఖీ

ABN, First Publish Date - 2023-11-29T01:18:02+05:30

కరప, నవంబరు 28: మండలంలోని పాతరగడ్డ గ్రామం లో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ సంవత్సరం నుంచి అమలుచేసిన జీపీఎస్‌ విధానం, పనితీరు, అమలుచేస్తున్న విధానం పరిశీలించారు. అనంతరం రైతుల

కరప, నవంబరు 28: మండలంలోని పాతరగడ్డ గ్రామం లో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌మిల్‌ను మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయ్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ సంవత్సరం నుంచి అమలుచేసిన జీపీఎస్‌ విధానం, పనితీరు, అమలుచేస్తున్న విధానం పరిశీలించారు. అనంతరం రైతుల కళ్లాల వద్దకి వెళ్లి ధాన్యం కొనుగోలు విధానం, మద్ద తు ధర, నాణ్యత ప్రమాణాలపై చర్చించారు. నారుమళ్ళు, వెదజల్లు,ఊడుపులు డిసెంబరు31లోపు పూర్తిచేసే విధంగా కృసి చేయాలన్నారు. సర్పంచ్‌ ఏసుబాబుతోకలిసి కాలువలు పరిశీలించారు. కరప సబ్‌డివిజన్‌ ఏడీఏ బాబురావు, మం డల వ్యవసాయాధికారి ఎవీ రాజేష్‌, టెక్నికల్‌ ఏవో గాయిత్రిదేవి, వీఆర్వో కిషోర్‌, వీఏఏ ఆసియా, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T01:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising