ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఓటర్ల జాబితాల్లో అవకతవకలు

ABN, First Publish Date - 2023-11-29T00:41:44+05:30

పిఠాపురం, నవంబరు 28: నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల్లో పలు అవకతవకలు ఉన్నాయని వాటిని సరి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కుడా వైస్‌చైర్మన్‌ సుబ్బారావును

ఈఆర్వోకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు

పిఠాపురం, నవంబరు 28: నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాల్లో పలు అవకతవకలు ఉన్నాయని వాటిని సరి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నియోజకవర్గ ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, కుడా వైస్‌చైర్మన్‌ సుబ్బారావును కలిసి వినతిపత్రం అందజేశారు. అక్టోబరు 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 2,953మంది చనిపోయినవారి ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని, వలసవెళ్లిన వారివి 623, అందుబాటులో లేని వారివి 3,850, డూప్లికేట్‌ ఎంట్రీలు 527 ఉన్నాయని వివరించారు. పట్టణంలోని పోలింగ్‌బూత్‌ 148లో బార్య, భర్తల పేర్లు డోర్‌ నెంబర్లు వేర్వేరుగా ఉన్నాయని, ఇంటింటికి సర్వే చేసి తీసుకున్న ఫారం 6,7,8లను ఇంకా జాబితాలో అప్‌డేట్‌ చేయలేదని తెలిపారు. ఒకే డోర్‌నెంబరుపై అధికంగా ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిపై విచారణ జరిపి ఓటర్ల జాబితాలను సరిచేయాలని ఆయన కోరారు.

Updated Date - 2023-11-29T00:41:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising