ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దోపిడీ శాఖల్లో.. అందరూ జగన్‌ వర్గమే

ABN, First Publish Date - 2023-11-29T04:39:13+05:30

సీఎం జగన్‌ తన సామాజిక వర్గానికి చెందినవారిని కేంద్రం నుంచి పనిగట్టుకుని డిప్యుటేషన్లపై రాష్ట్రానికి రప్పించి..

కేంద్రం నుంచి రప్పించి మరీ అప్పగించారు: అచ్చెన్న

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తన సామాజిక వర్గానికి చెందినవారిని కేంద్రం నుంచి పనిగట్టుకుని డిప్యుటేషన్లపై రాష్ట్రానికి రప్పించి.. తన దోపిడీ మొత్తం వారితోనే చేయిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయన హయాంలో 16మంది డిప్యుటేషన్‌పై వస్తే అందులో పదిమంది ఆయన సామాజిక వర్గానికి చెందినవారేనని చెప్పారు. రూ.వేల కోట్ల దోపిడీకి అవకాశం ఉన్న శాఖలను గుర్తించి అక్కడ వారిని పెట్టి.. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని విమర్శించారు. దోపిడీలో భాగస్వాములైన అధికారులు ఏ కలుగులో దాక్కున్నా రప్పించి బోనులో నిలబెట్టడం ఖాయమని అచ్చెన్న హెచ్చరించారు.

Updated Date - 2023-11-29T04:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising