ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CBI Notices: కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

ABN, First Publish Date - 2023-01-25T14:06:56+05:30

కడప (Kadapa): ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy)కి సీబీఐ (CBI) అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (Kadapa): ఎంపీ అవినాష్‌రెడ్డి (MP Avinash Reddy)కి సీబీఐ (CBI) అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Murder Case)లో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు

హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించనుంది. మొదట ఈనెల 24వ తేదీన విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా తాను రాలేనని, 5 రోజుల తర్వాత విచారణకు హాజరవుతానంటూ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఎంపీ లేఖపై స్పందించిన సీబీఐ ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చింది.

Updated Date - 2023-01-25T14:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising