ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎమ్మెల్సీ నామినేషన్‌కు కడప నేతలు

ABN, First Publish Date - 2023-02-22T23:05:33+05:30

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం అనంతపురంలో నామినేషన్‌ దాఖలు చేశారు.

రాంగోపాల్‌రెడ్డికి శాలువా కప్పి సత్కరిస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (ఎర్రముక్కపల్లె), ఫిబ్రవరి 22: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బుధవారం అనంతపురంలో నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో కడప జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లెల లింగారెడ్డి, వికాస్‌ హరిక్రిష్ణ, కడప నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ అమీర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేతలు బాలదాసు, జలతోటి జయకుమార్‌, నాసర్‌ ఆలీ, రెడ్డయ్యయాదవ్‌, సయ్యద్‌ రెహ్మాన్‌, వరద కిరణ్‌కుమార్‌ యాదవ్‌, మీడియా కోఆర్డినేటర్‌ జనార్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T23:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising