ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మల్లాయిపాలెంలో మౌలిక వసతుల కల్పనకు కృషి

ABN, First Publish Date - 2023-11-29T00:43:13+05:30

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంలో కృషి చేయాలని ఎంపీపీ గద్దె పుష్పరాణి అన్నారు.

గుడివాడ రూరల్‌ : ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంలో కృషి చేయాలని ఎంపీపీ గద్దె పుష్పరాణి అన్నారు. మల్లాయిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆధ్వర్యంలో పల్లెకు పోదాం కార్యక్రమం జరిగింది. మల్లాయిపాలెం గ్రామాభివృద్ధికి రూ.కోటి 50 లక్షలు ఖర్చు చేశామన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. జడ్పీటీసీ సభ్యుడు గోళ్ల రామకృష్ణ, వైస్‌ ఎంపీపీ భట్టు నాగమల్లేశ్వరి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు నేతల సుబ్బారావు, ఎం.సత్యనారాయణ, మాజీ వైస్‌ ఎంపీపీ కారే జోసెఫ్‌, పొడిచేటి కృష్ణ, ఎంపీడీవో ఏ.వెంకటరమణ, ఈవోపీఆర్డీ డి.వెంకటేశ్వరరావు, కార్యదర్శి వి.హరికృష్ణ, మల్లాయిపాలెం గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-29T00:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising