ఎమ్మెల్సీ తలశిల రఘురామ్కు సతీవియోగం
ABN, First Publish Date - 2023-02-06T01:03:33+05:30
సీఎం జగన్ ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి(45) ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు.
గొల్లపూడి, ఫిబ్రవరి 5: సీఎం జగన్ ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి(45) ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్ను మూశారు. ఆమె భౌతికకాయాన్ని గొల్లపూడిలోని రఘురామ్ స్వ గృహంలో ఉంచారు. సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి గొల్లపూడి వచ్చి స్వర్ణకుమారి భౌతికకాయానికి నివాళులర్పించారు. రఘురామ్ను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
Updated Date - 2023-02-06T01:03:37+05:30 IST