ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN, Publish Date - Dec 15 , 2023 | 01:11 AM

పోచవరం గ్రామ పంచాయతీ పరిధిలో పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 115 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గురువారం పీడీఎస్‌ డీటి విజయకుమార్‌ స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న బియ్యం

వత్సవాయి, డిసెంబరు 14: పోచవరం గ్రామ పంచాయతీ పరిధిలో పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 115 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని గురువారం పీడీఎస్‌ డీటి విజయకుమార్‌ స్వాధీనం చేసుకున్నారు. లింగాల గ్రామానికి చెం దిన పసల నరసింహారావుకు చెందినదిగా గుర్తించి కేసు నమోదు చేసినట్టు, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని చిట్యేలలో రైసు మిల్లుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - Dec 15 , 2023 | 01:11 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising