ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దైవశక్తితో సుఖ సంతోషాలు

ABN, First Publish Date - 2023-01-27T01:17:48+05:30

దైవశక్తితోనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామిజీ అన్నారు.

మాట్లాడుతున్న చిన్నజీయరు స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, జనవరి 26: దైవశక్తితోనే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామిజీ అన్నారు. గురువారం మండలంలోని తిప్పాయపల్లె గ్రామంలో శ్రీలత, రామమోహన్‌ రెడ్డి దంపతుల దాతృత్వంతో వెంకటేశ్వరస్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇందులో రామానుజ జీయరుస్వామితో పాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం పెంచుకోవాలని అన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదానం చేశారు. ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌ రెడ్డి, మాజీ కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-27T01:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising