ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘టీడీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధం’

ABN, First Publish Date - 2023-11-28T23:55:59+05:30

వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

టీడీపీలో చేరిన కార్యకర్తలతో మాజీ మంత్రి అఖిలప్రియ

ఆళ్లగడ్డ, నవంబరు 28: వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన వైసీపీ, బీజేపీలకు చెందిన 70 కుటుంబాలు మంగళవారం అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరాయి. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారన్నారు. కార్యక్ర మంలో టీడీపీలో చేరిన చిన్నస్వామి, హరి, నడిపెన్న, పెద్దన్న, ఓబులేసు తదితరులు, టీడీపీ నాయకులు విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్‌ రామ్‌నాయుడు, శేఖర్‌రెడ్డి, బాలపుల్లారెడ్డి, నరసింహుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising