ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 30 లక్షల పని దినాలు

ABN, First Publish Date - 2023-01-26T00:24:32+05:30

జిల్లాలోని 37 మండలాల్లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి 30లక్షల పనిదినాలు కూలీలకు కల్పించాలని డ్వామా పీడీ వెంకట్రావు ఆదేశించారు.

మాట్లాడుతున్న డ్వామా పీడీ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి, జనవరి 25: జిల్లాలోని 37 మండలాల్లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి 30లక్షల పనిదినాలు కూలీలకు కల్పించాలని డ్వామా పీడీ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం ఉదయగిరి, దుత్తలూరు మండల పరిషత్‌ కార్యాలయాల్లో సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలకు రూ.257లు వేతనం అందేలా పని వద్ద కొలతలు చూపాలన్నారు. ప్రభుత్వ కొలతల ప్రకారం పనులు జరిగేలా సిబ్బంది చొరవ చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising