ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచలకోనలో రూ. కోటితో అభివృద్ధి పనులు

ABN, First Publish Date - 2023-01-10T21:29:59+05:30

మండలంలోని పెంచలకోనక్షేత్రంలో రూ. కోటి వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ పనులు

కోనలో నిర్మాణంలో ఉన్న కాటేజీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాపూరు, జనవరి 10: మండలంలోని పెంచలకోనక్షేత్రంలో రూ. కోటి వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ పనులు చేపడుతున్నారు. క్షేత్రంలో రెండు చోట్ల విశ్రాంత గదుల నిర్మాణాలు చేపట్టి, నీటి వసతి ఏర్పాటుచేశారు. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు నిరుపయోగంగా ఉన్న పాత భవనాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి కాటేజీలు నిర్మిస్తున్నారు. శ్రీవారి ఆలయ గాలిగోపురం పడమరవైపున ఖాళీగా ఉన్న స్థలంలో మండప నిర్మాణాన్ని చేపడుతున్నారు. మార్చిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - 2023-01-10T21:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising