ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరికలు

ABN, First Publish Date - 2023-11-28T00:57:09+05:30

కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.

కంభం, నవంబరు 27 : కంభం మండలం దర్గా గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 30 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. సోమవారం కందులాపురం కూడలిలో అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి కేతం శ్రీనివాసులు, దేమా రవివర్మ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు చేరారు. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. టీడీపీలో చేరిన వారిలో దేమా ఆంజనేయులు, యంబాడి వెంకటేశ్వర్లు, భూపని శ్రీనివాసులు, సుబ్బారాయుడు, కోటేశ్వరరావు, గజ్జల శ్రీనివాసు లు, వెంకటేశ్వర్లు, బాలగుర వయ్య, బ్రహ్మయ్య, శ్రీకాంత్‌, బసవయ్య, నాగయ్య, టీడీపీ నాయకులు అహమ్మద్‌, దాదా, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T00:57:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising