సర్పంచ్ హక్కులను హరించిన జగన్
ABN, First Publish Date - 2023-11-29T00:04:37+05:30
సర్పంచ్ల హక్కులను రాష్ట్రంలో సైకో సీఎం జగన్ హరిస్తున్నారని పంచాయతీ రాజ్చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆమదాలవలసలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షు డు బొడ్డేపల్లి గౌరీపతిరావు అధ్య క్షతన నియోజకవర్గ సర్పంచ్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్లి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
ఆమదాలవలస: సర్పంచ్ల హక్కులను రాష్ట్రంలో సైకో సీఎం జగన్ హరిస్తున్నారని పంచాయతీ రాజ్చాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనెపు రామకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆమదాలవలసలో సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షు డు బొడ్డేపల్లి గౌరీపతిరావు అధ్య క్షతన నియోజకవర్గ సర్పంచ్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పల్లి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
Updated Date - 2023-11-29T00:04:39+05:30 IST