వైసీపీ నుంచి టీడీపీలో చేరిక
ABN, First Publish Date - 2023-05-19T00:10:38+05:30
సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చిరంజీవిరావు తన అనుచరులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.
చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ నాయకులు
ఆమదాలవలస: సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చిరంజీవిరావు తన అనుచరులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈమేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. చిరంజీవికి అశోక్ గజపతిరాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, పార్టీ నాయకులు మొదలవలస రమేష్, గొండు రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-19T00:10:38+05:30 IST