కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘యువగళం’లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ABN, Publish Date - Dec 18 , 2023 | 12:06 AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో శ్రీకాకు ళం పార్లమెంట్‌ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

‘యువగళం’లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు
లోకేశ్‌తో ఎంపీ రామ్మోహన్‌నాయుడు కుటుంబం పాదయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో శ్రీకాకు ళం పార్లమెంట్‌ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ నియోజకవర్గం లో జరుగుతున్న పాదయాత్రలో ఎంపీతోపాటు ఆయన సతీమణి, మామ పాల్గొన్నారు. లోకేష్‌కు అభినందనలు తెలియజేశారు.

Updated Date - Dec 18 , 2023 | 12:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising