బృందావతి అమ్మవారికి శిరీష ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2023-04-04T23:35:30+05:30
నువ్వలరేవులో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష దేవత బృందావతి మాత, శ్రీరామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసా దాలు స్వీకరించారు.
వజ్రపుకొత్తూరు: నువ్వలరేవులో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష దేవత బృందావతి మాత, శ్రీరామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసా దాలు స్వీకరించారు. పలు వీధుల్లో పర్య టించగా స్థానిక యువత, మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. కార్యక్ర మంలో టీడీపీ నాయకులు సూరాడ మోహనరావు, బుల్లోజు శశిభూషణ్, కంచు వెంకటరమణ, మాజీ ఎంపీటీసీలు వెంకటేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-04T23:35:30+05:30 IST