స్వర్ణ కవచంతో కనకమహాలక్ష్మి
ABN, First Publish Date - 2023-10-25T01:43:28+05:30
వన్టౌన్లోని కనకమమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి.
వన్టౌన్లోని కనకమమహాలక్ష్మి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు అమ్మవారం స్వర్ణకవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ రకాల పండ్లతో అమ్మవారి సన్నిధిని అలంకరించారు. ఆలయ ఈవో శిరీష ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొల్లి సింహాచలం, ట్రస్ట్ బోర్టు సభ్యులు పాల్గొన్నారు.
-పూర్ణామార్కెట్
Updated Date - 2023-10-25T01:43:28+05:30 IST