ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-02-28T00:17:17+05:30

పెదవేమలి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 170 ఓట్లు తొలించడంపై టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనా యుడు, పెదవేమలి గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు, కశిరెడ్డి పాపునాయుడు సోమవారం తహసీల్దార్‌ ప్రసన్న రాఘవకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గంట్యాడ: పెదవేమలి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన 170 ఓట్లు తొలించడంపై టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనా యుడు, పెదవేమలి గ్రామానికి చెందిన జి.శ్రీనివాసరావు, కశిరెడ్డి పాపునాయుడు సోమవారం తహసీల్దార్‌ ప్రసన్న రాఘవకు ఫిర్యాదు చేశారు. ఓటర్లకు ఎటువంటి సమాచారం లేకుండా ఎలా తొలగించారని ప్రశ్నించారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టి న్యాయం చేయలన్నారు. లేకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-28T00:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!