ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వృద్ధురాలి అనుమానాస్పద మృతి

ABN, First Publish Date - 2023-11-29T00:18:11+05:30

ఉనికిలిలో వృద్ధురాలి అను మానాస్పద మృతిపై మండవల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

శరీరంపై గాయాలు.. మెడలో గొలుసు మాయం

మండవల్లి, నవంబరు 28: ఉనికిలిలో వృద్ధురాలి అను మానాస్పద మృతిపై మండవల్లి పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన దాసరి బేబీ సరోజని (80) మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు రాలేదు. ఆమె కోడలు శ్రీదేవి లోనికి వెళ్లి చూడగా అత్తగారు మృతి చెంది ఉన్నారు. తల్లి మెడలోని ఆరు కాసుల బంగారు గొలుసు కనిపించకపోవడం, శరీరంపై గాయాలుండడాన్ని గమనించిన కుమారుడు కిషోర్‌ మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కైకలూరు రూరల్‌ సీఐ కే కృష్ణకుమార్‌, మండవల్లి ఎస్సై టి రామకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising