ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రసాయన డబ్బా పేలి ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-11-29T00:20:18+05:30

రసాయన ప్లాస్టిక్‌ డబ్బా పేలి ఓ వ్యక్తి మృతి చెందారు.

కలిదిండి, నవంబరు 28: రసాయన ప్లాస్టిక్‌ డబ్బా పేలి ఓ వ్యక్తి మృతి చెందారు. కోరుకొల్లులో చెన్నంశెట్టి బాపూజీ నడుపుతున్న పాత ఇనుప సామాన్ల దుకాణం నుంచి బిహార్‌కు చెందిన రాకేష్‌ సింగ్‌ (21) మరో ఇద్దరు స్నేహితులు పాత ఇనుప సామాన్లను వ్యాన్‌లోకి లోడు చేస్తుండగా, వాటిలో ఉన్న రసాయన డబ్బా పేలటంతో రాకేష్‌ సింగ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి స్నేహితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ప్రియకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising