ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 నుంచి ఎలక్ట్రిక్‌ ఎక్స్‌యూవీ 400 బుకింగ్స్‌

ABN, First Publish Date - 2023-01-17T03:29:14+05:30

తాము ఇటీవల రూ.15.99 లక్షల పరిచయ ధరతో విడుదల చేసిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 400ను తొలి ఏడాది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాము ఇటీవల రూ.15.99 లక్షల పరిచయ ధరతో విడుదల చేసిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 400ను తొలి ఏడాది 20 వేల యూనిట్ల వరకు డెలివరీ చేయగలమని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఈ నెల 26 నుంచి ఈ కారు బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని, ఈఎల్‌ వేరియెంట్‌ డెలివరీ మార్చి నుంచి ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇందులోనే ఈసీ వేరియెంట్‌ డెలివరీ దీపావళి నాటికి ప్రారంభమవుతుందని తెలిపింది. 34.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ కారు ఒకసారి చార్జింగ్‌ చేస్తే 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

Updated Date - 2023-01-17T03:29:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising