ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నవంబరు 1 లోగా దేశం విడిచి వెళ్లండి

ABN, First Publish Date - 2023-10-05T02:25:05+05:30

అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది...

ఇస్లామాబాద్‌, అక్టోబరు 4: అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులపై పాకిస్థాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అనుమతి లేకుండా దేశంలో నివసిస్తున్న వలసదారులు నవంబరు 1వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. లేకపోతే వారందరినీ గుర్తించి బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ ఏడాది దేశంలో జరిగిన 24 ఆత్మాహుతి దాడులలో 14 దాడులు అఫ్ఘానిస్థాన్‌ దేశస్థులే చేసినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సర్ఫరాజ్‌ బుగ్తీ తెలిపారు. ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో శాంతిభద్రతలపై సమావేశం అనంతరం ఆమె మాట్లాడారు. 17 లక్షల 30 వేల మంది అఫ్ఘానీలకు దేశంలో నివసించేందుకు సరైన అనుమతి పత్రాలు లేవని తెలిపారు.

Updated Date - 2023-10-05T02:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising