ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kerala High Court: ‘ఆలయంపై కాషాయ జెండాలను అనుమతించం’

ABN, First Publish Date - 2023-09-15T04:16:39+05:30

ఆలయం ఆవరణలో కాషాయ జెండాలు ఎగురవేయడానికిగానీ, కాషాయ తోరణాలు కట్టడానికిగానీ అనుమతించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

కోచి, సెప్టెంబరు14: ఆలయం ఆవరణలో కాషాయ జెండాలు ఎగురవేయడానికిగానీ, కాషాయ తోరణాలు కట్టడానికిగానీ అనుమతించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయాల పవిత్రత, ప్రశాంతత కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాజకీయ చర్యలతో ఆలయాల స్థాయిని తగ్గించకూడదని పేర్కొంది. ముత్తుపిలక్కాడు శ్రీపార్థసారధి మందిరంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కాషాయ జెండాలు ఎగురవేయడానికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌.వి. ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-15T04:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising