ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘కోడ్‌’పై మౌనం పాటించండి:షాహీ ఇమామ్‌

ABN, First Publish Date - 2023-07-02T03:56:49+05:30

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫారం సివిల్‌ కోడ్‌యూసీసీ)పై ముస్లిం సంఘాలేవీ మాట్లాడకుండా మౌనంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై1: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫారం సివిల్‌ కోడ్‌యూసీసీ)పై ముస్లిం సంఘాలేవీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలంటూ ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్‌ ఫత్వా జారీ చేశారు. ఈద్‌ సందర్భంగా ఈ ఫత్వాను ఇచ్చారని, ఆ సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారని తెలిసింది. మరోవైపు వచ్చే లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిపై ప్రతిపాదనలు తీసుకొస్తుందన్న సమాచారంపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పందించింది. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ముస్లింలకు ప్రత్యేక పర్సనల్‌ లా ఉందని తెలిపింది. పర్సనల్‌ లా బోర్డును రద్దు చేయడమే కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2023-07-02T03:56:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising