ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: పెళ్లైన ఏడు రోజుల తర్వాత భార్యతో కలిసి సినిమాకు వెళ్లాడు.. ఇంటర్వెల్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కు నివ్వెరపోయాడు!

ABN, First Publish Date - 2023-07-05T16:22:40+05:30

ఆ యువకుడికి వారం రోజుల క్రితం వివాహమైంది.. భార్యతో కలిసి సరదాగా సినిమాకు వెళ్లాడు.. ఇంటర్వెల్‌లో స్నాక్స్ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు.. అతడు తిరిగి వచ్చే సమయానికి థియేటర్లో ఆమె కనిపించలేదు.. ఎంత సేపు వెయిట్ చేసినా ఆమె తిరిగి రాలేదు.. ఆ తర్వాత షాకింగ్ విషయం బయటపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ యువకుడికి వారం రోజుల క్రితం వివాహమైంది (Newly Wed).. భార్యతో కలిసి సరదాగా సినిమా (Movie Theatre)కు వెళ్లాడు.. ఇంటర్వెల్‌లో స్నాక్స్ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు.. అతడు తిరిగి వచ్చే సమయానికి థియేటర్లో ఆమె కనిపించలేదు.. ఎంత సేపు వెయిట్ చేసినా ఆమె తిరిగి రాలేదు.. షాకైన యువకుడు చుట్టు పక్కల అంతా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. పోలీసులు రెండ్రోజుల్లో ఆమెను పట్టుకున్నారు.. అయితే ఆమె చెప్పింది విని పోలీసులే కాదు, ఆమె భర్త కూడా షాకయ్యాడు.

రాజస్థాన్‌ (Rajasthan)లోని జైపూర్‌ (Jaipur)లో సికర్‌కు చెందిన యువకుడు జూన్ 25న షాపురాకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన 7 రోజుల తర్వాత ఇద్దరూ కలిసి సోమవారం ఉదయం ఆదర్శ్ నగర్‌లోని పింక్ స్క్వేర్ మాల్‌లో మధ్యాహ్నం సినిమా చూడటానికి వెళ్లారు. సినిమా విరామ సమయంలో ఆ యువకుడు స్నాక్స్ కోసం బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే సమయానికి ఆ మహిళ సినిమా హాల్‌లో కనిపించలేదు. ఆమె ఎక్కడికో పారిపోయింది. ఆమె భర్త చుట్టు పక్కల అంతా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్వేషణ ప్రారంభించారు.

Viral: ఐఫోన్ పోయింది.. కానీ, మానవత్వం దొరికింది.. పోగొట్టుకున్న మొబైల్ ఆ మహిళకు ఎలా దొరికిందంటే..

మాల్ నుంచి బయటకు వచ్చిన యువతి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులో కూర్చుని ఢిల్లీ వైపు వెళ్లిపోయింది. సీసీటీవీ కెమేరాల ద్వారా ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మార్గంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. చివరకు షాహపురా పోలీసులు ఆమెను పట్టుకుని సమాచారం అందించారు. ఆమెను ప్రశ్నించగా ఆమె షాకింగ్ విషయం చెప్పింది. ఆ పెళ్లితో తాను సంతోషంగా లేనని, అందుకే అతడిని వదిలేసి పారిపోయానని చెప్పింది. దీంతో ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్నాడు.

Updated Date - 2023-07-05T16:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising