Home » Trending
అయోధ్యలో భద్రతా ఏర్పాట్లు అద్భుతమంటున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం ట్రెండవుతోంది. తాను అర్ధరాత్రి కూడా నిశ్చితంగా వస్తువులు డెలివరీ చేస్తానంటూ ఆ బ్లింకిట్ ఏజెంట్ పేర్కొంది.
వాట్సాప్లో ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ వారు చివరకు నడివీధిలో దెబ్బలాటకు దిగే వరకూ వెళ్లింది. నోయిడాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
గుట్కా తింటున్న ఓ మహిళను కేంద్ర మంత్రి మందలించారు. ఆమె వద్ద ఉన్న మరో గుట్కా ప్యాకెట్ను కూడా తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటూ సున్నితంగానే నచ్చచెప్పారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారుతోంది.
UPI Services Down : మళ్లీ దేశవ్యాప్తంగా UPI సేవల్లో అంతరాయం నెలకొంది. గూగుల్ పే, ఫోన్ పే వాడే వేలాది మంది వినియోగదారులు యాక్సెస్ చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Most Dangerous Plant In The World: భూమిపై ఉండే ఈ మొక్క అత్యంత విషపూరితమైంది. తాకిన వెంటనే బతకడం కంటే చనిపోవడం మేలనే అనుభూతిని కలిగిస్తుంది. పాము విషం కంటే అత్యంత ప్రమాదకరమని చెప్తున్న ఈ మొక్క పేరేంటి.. ఎక్కడ ఉంది.. సూసైడ్ ప్లాంట్ అని ఎందుకంటారో తెలుసుకుందాం..
రైల్లో తానున్న బోగీ వద్దకు ఫుడ్ డెలివరీ కావడం చూసి ఓ బ్రిటీషర్ మురిసిపోయాడు. భారత్లో డెలివరీ యాప్స్ అద్భుతమంటూ కితాబునిచ్చాడు. ఈ వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
81 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. పుట్టిన రోజు నాడు ఆయనకు లాటరీలో ఏకంగా కోటికి పైగా డబ్బు ముట్టింది.
గుజరాత్లోని సూరత్ ఎపీఎమ్సీ మార్కెట్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చోరీ చేశారని ఆరోపిస్తూ తల్లీకూతుళ్లను అక్కడి సెక్యూరిటీ గార్డు మరికొందరితో కలిసి దారుణంగా కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
China: ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తమ దేశంపై అత్యధిక సుంకాలు విధించడంపై డ్రాగన్ దేశం స్పందించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు భయపడేదే లేదని తేల్చిచెప్పడంతో.. రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరినట్లయింది.
అంత్యక్రియల సందర్భంగా జరిగిన ఓ అపశృతి మృతుడి కుటుంబానికి చేదు అనుభవం మిగుల్చింది. తండ్రి శవపేటికను గొయ్యిలోకి చేర్చే సమయంలో పొరపాటున తనయుడు కూడా గొయ్యిలో పడి ఇరుక్కుపోయి గాయాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.