ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway: భర్తతో కలిసి రైల్వే స్టేషన్‌కు వెళ్లిందో భార్య.. అప్పటికే ఎక్కాల్సిన ట్రైన్ మిస్.. మరో రైలు కోసం ఎదురు చూస్తోంటే..!

ABN, First Publish Date - 2023-11-27T15:25:27+05:30

ఆ మహిళ తన భర్తతో కలిసి జైపూర్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది.. మద్యానికి బానిస అయిన ఆ భర్త ఆల్కహాల్ కొనుక్కునేందుకు స్టేషన్ బయటకు వెళ్లాడు.. అతడు తిరిగి వచ్చేసరికి వారు ఎక్కాల్సిన ట్రైన్ వెళ్లిపోయింది.. చేసేది లేక ఆ ఇద్దరూ మరో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు..

ఆ మహిళ తన భర్తతో కలిసి జైపూర్ (Jaipur) వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చింది.. మద్యానికి బానిస అయిన ఆ భర్త ఆల్కహాల్ కొనుక్కునేందుకు స్టేషన్ బయటకు వెళ్లాడు.. అతడు తిరిగి వచ్చేసరికి వారు ఎక్కాల్సిన ట్రైన్ వెళ్లిపోయింది.. చేసేది లేక ఆ ఇద్దరూ మరో రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు.. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి పోలీసులమని చెప్పి టికెట్లు, ఐడెంటిటీ కార్డులు అడిగారు.. ఆ సమయంలో గొడవ మొదలైంది.. ఆ తర్వాత ఘోరం జరిగింది (Crime News).

మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) అశోక్ నగర్ జిల్లా ముంగౌలీ రైల్వే స్టేషన్‌కు శుక్రవారం రాత్రి ఓ దంపతులు వచ్చారు. వారు జైపూర్ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంది. అయితే మద్యం బాటిల్ కొనుక్కునేందుకు భర్త స్టేషన్ బయటకు వెళ్లాడు. అతడు తిరిగి వచ్చే సరికి ట్రైన్ వెళ్లిపోయింది. భర్త కోసం ఎదురు చూస్తూ భార్య స్టేషన్‌లో కూర్చుంది. ట్రైన్ వెళ్లిపోవడంతో మరో రైలు కోసం ఎదురు చూస్తూ వారిద్దరూ స్టేషన్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారి దగ్గరకు వచ్చి టికెట్లు, ఐడెంటిటీ కార్డులు అడిగారు (Assault at Railway Station).

Cab Driver: ఈ క్యాబ్ డ్రైవర్ మామూలోడు కాదు.. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా కారులోనే ఎలాంటి ఏర్పాట్లు చేశాడంటే..

పోలీసులం అని చెబుతున్నా వారిద్దరూ సాధారణ దుస్తుల్లో ఉండడంతో ఐడెంటిటీ కార్డులు చూపించాలని ఆ వ్యక్తి అడిగాడు. దాంతో వారిద్దరూ ఆగ్రహానికి గురై అతడితో గొడవకు దిగారు. అతడిని కొట్టారు. ఓ వ్యక్తి భర్తను పట్టుకోగా, మరో వ్యక్తి అతడి భార్యను స్టేషన్ పక్కనే ఉన్న చెట్టు పక్కకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం రెండో వ్యక్తి కూడా ఆమెను అత్యాచారం చేశాడు. ఆ భార్యాభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపులు ప్రారంభించారు.

Updated Date - 2023-11-27T15:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising