ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంగ్లండ్‌-ఎతో భారత్‌ పోరు

ABN, First Publish Date - 2023-11-29T05:26:42+05:30

భారత్‌-ఎతో ఇంగ్లండ్‌-ఎ మూడు టీ20ల సిరీస్‌ ముంబై వేదికగా బుధవారం ప్రారంభమవనుంది. ఇండియా-ఎ మహిళల జట్టులోని ప్రతిభావంతులకు తమ సత్తా నిరూపించుకోవడానికి

ముంబై: భారత్‌-ఎతో ఇంగ్లండ్‌-ఎ మూడు టీ20ల సిరీస్‌ ముంబై వేదికగా బుధవారం ప్రారంభమవనుంది. ఇండియా-ఎ మహిళల జట్టులోని ప్రతిభావంతులకు తమ సత్తా నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశం. ఇండియా-ఎ జట్టులో తెలుగు క్రికెటర్లు త్రిష, అనూష కూడా ఉన్నారు. కేరళ క్రికెటర్‌ మిన్ను మణి నడిపించనుంది. రెండో టీ20 డిసెంబరు 1, మూడో టీ20 డిసెంబరు 3వ తేదీన జరగనున్నాయి. ఇక, వాంఖడేలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నింటికి అభిమానులను ఉచితంగా స్టేడియంలోకి అనుమతించనున్నట్టు ముంబై క్రికెట్‌ సంఘం తెలిపింది.నేటి నుంచి మహిళల టీ20 సిరీస్‌

Updated Date - 2023-11-29T05:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising