ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఎల్వీప్రసాద్ ఆసుపత్రి వద్ద మహిళను ఢీ కొన్న బస్సు

ABN, Publish Date - Dec 17 , 2023 | 09:48 AM

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

హైదరాబాద్: బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పార్క్ హయత్‌ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా ఆమె పని చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు చంద్రకళ (35) వనస్థలిపురంకు చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - Dec 17 , 2023 | 09:49 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising