ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA Rajasingh: దళితబంధులో అవినీతిపై ఫైర్‌

ABN, First Publish Date - 2023-07-24T22:50:42+05:30

దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్‌(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధులో అవినీతి నియంత్రణకు.. కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధులో కమీషన్లకు అడ్డుకట్ట వేయటానికి.. టాస్క్ఫోర్స్(Task Force) ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులే అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దళిత సోదరులకు న్యాయం జరగాలనేదే తమ ఆకాంక్షని తెలిపారు. ఎన్నికల కోసం దళితబంధును BRS వాడుకుంటోందని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే నిఘా పెట్టి దళితబంధులో అవినీతి లేకుండా అర్హూలందరికి అందజేయాలని రాజాసింగ్‌ కోరారు.

Updated Date - 2023-07-25T01:28:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising