ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఆర్‌ది అవగాహనా రాహిత్యం: టీపీసీసీ

ABN, First Publish Date - 2023-06-12T02:33:42+05:30

ప్రజాదర్బార్‌ ఒక ప్రచార ఆర్భాటమని.. దాంతో ప్రజలకు ఒరిగేదేంలేదని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యం, అవివేకానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): ప్రజాదర్బార్‌ ఒక ప్రచార ఆర్భాటమని.. దాంతో ప్రజలకు ఒరిగేదేంలేదని మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనారాహిత్యం, అవివేకానికి నిదర్శనమని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ అన్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజలు కేవలం తమ పనుల కోసమే వస్తారనుకోవడం దురభిప్రాయమన్నారు. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడకుండా గతంలో పీఎం, సీఎంల ప్రజాదర్బారుల ద్వారా జరిగిన మేలును తెలుసుకోవాలని సూచించారు. ప్రజాదర్బార్‌ నిర్వహించడం ద్వారా ప్రజల నాడిని తెలుసుకుని పనితీరును సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుందని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-06-12T02:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising