శివాలయంలో లక్ష బిల్వార్చన
ABN, First Publish Date - 2023-12-12T00:17:56+05:30
పట్టణంలోని శ్రీపార్వతీ సహిత బీమాలింగేశ్వరస్వామి దేవాయంలో సోమవారం సహస్రలింగార్చన, లక్ష్య బిల్వార్చన ఘనంగా నిర్వహించారు.
లక్ష బిల్వాలతో శివలింగానికి అర్చన
హుజూర్నగర్, డిసెంబరు 11: పట్టణంలోని శ్రీపార్వతీ సహిత బీమాలింగేశ్వరస్వామి దేవాయంలో సోమవారం సహస్రలింగార్చన, లక్ష్య బిల్వార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనానికి తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన అమర్గౌడ్, సంధ్య, ఈవో కొండారెడ్డి, శ్రీనివాసచారి, రా జు, పుష్ప,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-12T00:17:59+05:30 IST